విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

by Disha Web Desk 7 |
విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే వాటిలో ఒకటి సమ్మర్ హాలిడేస్. నెల 15 రోజుల పాటు ఉండే ఈ సెలవుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. అయితే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 30 నుంచి 1-9 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించినట్లు సమాచారం. ఈ నెల 27తో పరీక్షలు ముగియనున్నాయి. రెండు రోజులు అనంతరం ఫలితాల వెల్లడి, పేరెంట్స్ మీటింగ్ మొదలైనవి ఉంటాయి. వాటి తర్వాత సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక.. జూన్ 12 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Read more:

దారుణం.. టీచర్ ముందే ఎగ్జామ్ హాల్‌లో పోడుచుకున్న విద్యార్థులు

Next Story