- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైట్ కాలేజీలకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో డైట్ కాలేజీలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో డైట్ కాలేజీల(Diet Colleges)కు కేంద్రం(Center) గుడ్ న్యూస్ తెలిపింది. నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, గుంటూరు, నెల్లూరు డైట్ కాలేజీల(Visakhapatnam, Guntur, Nellore Diet Colleges)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Center of Excellence)గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 43.22 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో రూపకల్పన చేయనుంది. రాష్ట్రంలో 2028 నాటికి 13 డైట్ కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మూడు కాలేజీలకు నిధుల విడుదల చేయబోతోంది.
Next Story






