- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్టీ పెద్దలు బుజ్జగించినా వెనక్కి తగ్గని బాలినేని.. సీఎం ఆఫీసు నుంచి పిలుపు
by Disha Web Desk 21 |
X
దిశ,వెబ్డెస్క్: ఏపీ సీఎం జగన్తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ భేటీ కానున్నారు. నెల రోజుల క్రితం సీఎం జగన్, ఆయన సమావేశమై పలు విషయాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని సాయంత్రం 3 గంటలకు మరోసారి జగన్తో సమావేశం కానున్నారు. ఇటీవల జిల్లాలో పరిస్థితులపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు సీఎం నుంచి పిలుపు రావడంతో పలు విషయాలపై చర్చించనున్నారు. మార్గాపురం సీఎం పర్యటనలోనూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ రోజు భేటిలో ప్రకాశం, బాపట్లలో వైసీపీ పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
Next Story