- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీలో ఎందుకు చేరాడో చెప్పిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అలాగే తనను పార్టీ ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తానని తెలిపారు. తాను పోటీ చేయడం, చేయక పోవడం పార్టీ నిర్ణయిస్తుందని.. దేశంలో బీజేపీ క్యాడర్ పనిచేస్తున్నట్లుగా.. కాంగ్రెస్ క్యాడర్ పని చేయడం లేదని.. ఎటువంటి పదవులు ఆశించి బీజేపీలో చేరలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక వెనుక మరో అంశం
Next Story