- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కష్టాలు.. సచివాలయాల ఎదుట రైతుల ఆందోళన
రాష్ట్రంలో అన్నదాతలు రోడ్డు బాట పట్టారు...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అన్నదాతలు(Farmers) రోడ్డు బాట పట్టారు. రైనీ సీజన్(Rainysession) వచ్చినా దుక్కి దున్నేందుకు పాట్లు పడాల్సిన వస్తోంది. పంట పండించేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు సహకారం లేదు. దీంతో యూరియా(Urea) కోసం అన్నదాత ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పొద్దున్నే లేచి వెళ్లి యూరియా కోసం గ్రామ సచివాలయాల(Secretariat) వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి దాపురించింది. విజయనగరం జిల్లా గజపతినగరం(Gajapatinagaram)లో యూరియా కోసం గ్రామ సచివాలయం వద్ద బారులు తీరారు. ఎరువుల(Fertilizers) స్టాక్ తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేశారు.
Next Story






