- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
50 రోజులు దాటిపోయింది.. ఇంకా పాత చిత్రాలేనా?
by Vemula.Srinu Prasad |
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయింది....

X
దిశ, సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ప్రభుత్వ వాసనలు వదిలించుకుంటున్నారు. కానీ, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో సచివాలయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్, వైయస్సార్ ఫోటోలు ఇప్పటికీ అలాగే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం మారినా ఆ ఫొటోలు మార్చకపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story






