Road accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

by Thanuru Gopichand |   (  Updated:2025-04-28 09:20:43  IST  )

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

Road accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
X

దిశ, డైనమిక్​ బ్యూరో : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ వాహనం కిందకు కారు దూసుకెళ్లింది. గాయాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story