- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువుల్లో మార్పులు
తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువుల్లో మార్పు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల 5 పెద్ద కాంటీన్లు, 5 జనతా కాంటీన్ల కేటాయింపుల కోసం టీటీడీ ఆహ్వానించిన ఈవోఐ పత్రాల జారీ, సమర్పణ, పరిశీలనకు సంబంధించిన తేదీలను పరిపాలనా కారణాల వల్ల మార్పు చేశారు.
పెద్ద కాంటీన్లకు:
పత్రాల డౌన్లోడ్ ముగింపు తేదీ: 15-07-2025 నుంచి 26-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్చారు.
ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 17-07-2025 నుంచి 28-07-2025 ఉదయం 11 గంటలకు మార్పు చేశారు.
పత్రాల తెరిచే తేదీ:
17-07-2025 నుండి 28-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు.
జనతా కాంటీన్లకు:
పత్రాల డౌన్లోడ్ ముగింపు తేదీ: 17-07-2025 నుండి 28-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్పు చేశారు..
ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 19-07-2025 నుండి 30-07-2025 ఉదయం 11 గంటలకు మార్పినట్లు తెలిపారు.
పత్రాల తెరిచే తేదీ:
19-07-2025 నుంచి 30-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేేసినట్లు అధికారులు తెలిపారు.. ఆసక్తి గల దరఖాస్తుదారులు మారిన తేదీలను గమనించాలని, ఈ మేరకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.






