- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Amalapuram: వివాహిత అనుమానాస్పద మృతి..
by Disha Web Desk 16 |
X
దిశ, అమలాపురం: ఇంటి నుండి బయటకు వెళ్లిన వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతదేహం పంట కాలువలో లభ్యమైంది. అమలాపురం మండలం బండారులంక కందులపాడు కాలనీకి చెందిన వివాహిత ఇంటి నుండి బయటకు వెళ్లారు. ఆమె ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప బంధువుల ఇళ్ల వద్ద గాలించారు. అయినా ఆచూకీ లేకపోవడంతో భర్త పార్థసారథి అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్థసారథి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే అమలాపురం సమీపం ఇందుపల్లి వంతెన వద్ద బెండా కాలువలో ఆమె మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పంచానామా నిర్వహించేందుకు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story