- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: కాకినాడ జిల్లాలో ఘోరం..ఆరుగురు మహిళలు దుర్మరణం
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు మహిళలు కావడం గమనార్హం. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళలు ఓ రొయ్యల పరిశ్రమలో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story