తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన.. మామండూరులో మొక్కలు నాటిన పవన్ కల్యాణ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-08 07:14:20  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా మామండూరులో పర్యటిస్తున్నారు.

తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన.. మామండూరులో మొక్కలు నాటిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా మామండూరులో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మామండూరు అటవీప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మంగళం రోడ్డులోని గిడ్డంగిని పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అంశాలపై దృష్టి సారించారు. ఎర్రచందనం చెట్లతో పాటు.. అటవీప్రాంతంలో ఉన్న మొక్కలు, చెట్ల పరిరక్షణై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు.

Next Story