- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
by Jakkula.Mamatha |
తిరుమల(Tirumala)లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తుంటారు.

X
దిశ,వెబ్డెస్క్: తిరుమల(Tirumala)లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ క్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుంది.
ఈ క్రమంలో నేడు(శనివారం) తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ తరుణంలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికై వేచి ఉన్నారు. నిన్న(శుక్రవారం) 65,327 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22.804మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామి వారికి రూ.3.52 కోట్ల ఆదాయం లభించింది.
Next Story






