- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > CM Jagan: పోలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లనున్న సీఎం జగన్.. సీబీఐ కోర్టు అనుమతికి రిక్వెస్ట్
CM Jagan: పోలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లనున్న సీఎం జగన్.. సీబీఐ కోర్టు అనుమతికి రిక్వెస్ట్
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: పొలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును సీఎం జగన్ అనుమతి కోరారు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతించాలిని రిక్వెస్ట్ చేశారు. ఈనెల 17 నుంచి జూన్ 1 మధ్య వెళ్లేందుకు ఆయన కోర్టును పర్మిషన్ అడిగారు. దేశం విడిచి వెళ్లకూడదన్న బెయిల్ షరతును సడలించాలని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో కౌంటరు వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Read More..
AP Politics:కడపలో న్యాయం గెలుస్తుందా! నేరం గెలుస్తుందా? :వైఎస్ షర్మిల
Next Story