- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరకామణి చోరీ కేసు.. ఆస్తుల వివరాలను మెయిల్ చేయాలని సీఐడీ డీజీ విజ్ఞప్తి
by Naga Rani Yarlagadda |
తిరుమల పరకామణి చోరీ కేసులో డిసెంబర్ 2వ తేదీలోగా సీఐడీ హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది.

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల పరకామణి చోరీ కేసులో డిసెంబర్ 2వ తేదీలోగా సీఐడీ హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో సీఐడీ డీజీ రవిశంకర్ బుధవారం తిరుపతిలో కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పరకామణి కేసు విచారణ, వివరాలను వెల్లడించారు. పరకామణి ఆస్తుల వివరాలు ఉంటే తెలపాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. పరకామణి ఆస్తుల గురించి తెలిసిన వారు ఆ వివరాలను 9440700921 నంబర్ కు లేదా [email protected]కు మెయిల్ చేయాలని కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తుకు టీటీడీ సహకరిస్తోందన్నారు.
Next Story






