- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Chittoor: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
by Disha Web Desk 16 |
X
దిశ, రొంపిచర్ల: చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం బోనంవారిపల్లి బస్టాప్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మరణించారు. కలకడ మండలానికి చెందిన రెడ్డి శేఖర్ తిరుమలలో విధులు పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంలో తన స్వగ్రామానికి వెళ్తున్నారు. కలికిరి మండలానికి చెందిన నరేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనంలో పని మీద తిరుపతికి బయల్దేరారు. బోనంవారిపల్లి బస్టాప్ వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలు తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులను పోలీసులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story