- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > చిత్తూరు > Joint Chittoor: తిరుమల వెళ్తూ ఇద్దరు.. ఈత కొడుతూ మరో ఇద్దరు.. మొత్తం నలుగురు మృతి
Joint Chittoor: తిరుమల వెళ్తూ ఇద్దరు.. ఈత కొడుతూ మరో ఇద్దరు.. మొత్తం నలుగురు మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తిండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తిండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటక కోలార్ వాసులుగా గుర్తించారు.
మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం నెలకొంది. నూలు కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. మృతులు బెంగళూరు వాసులుగా గుర్తించారు. రెండు ఘటనల్లోనూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
Next Story






