Tirupati: బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళం

by Disha Web Desk 16 |
Tirupati: బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళం
X

దిశ, తిరుపతి: బర్డ్ ట్రస్ట్‌కు ఒరిస్సాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం రూ.10 లక్షలు విరాళాన్ని అందించింది. టీటీడీ పరిపాలన భవనంలో ఇందుకు సంబంధించిన డిడిని సంస్థ తిరుపతి ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బర్డ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డప్ప రెడ్డి కూడా పాల్గొన్నారు.

Next Story

Most Viewed