- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం సభలో పోలీసులను ఆయన అసభ్యపద జాలంతో దూషించారని ఎస్ఐ రవి కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడిపై కుప్పం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర సందర్భంగా కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీటీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.
Next Story