- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిర్మల్ హృదయ్ భవన్ను సందర్శించిన సీఎం జగన్
by Dishafeatures2 |
X
దిశ, ఏపీ బ్యూరో : విజయవాడలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం ఉదయం 10.10 గంటల నుంచి 10.40 వరకు అనాధ పిల్లలతో ముచ్చటించి సరదాగా గడిపారు. అంతకుముందు మథర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అలాగే అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని పిల్లలతో కలిసి ప్రారంభించారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకున్నారు.
Next Story