- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భీమవరంకు సీఎం జగన్.. పాతపాటి సర్రాజు కు నివాళులు
by Disha Web Desk 12 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు మృతి చెందిన నేపథ్యంలో ఆయన మృతదేహానికి నివాళులర్పించనున్నారు. శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 2.15 గంటలకు భీమవరం నియోజకవర్గం పెద అమిరం చేరుకుంటారు. అక్కడ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ దివంగత పాతపాటి సర్రాజు నివాసంలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
Next Story