- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనాథ పిల్లలకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: తల్లిదండ్రులు లేని 18 ఏళ్లలోపు ఆనాథ పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకం ప్రవేశపెట్టాయి. ఈ పథకం కింద అనాథలకు నెలకు 4 వేల రూపాయలు అందించనుంది. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న వారు ఈ నెల( ఏప్రిల్) 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు అనాథల గుర్తింపులో టీచర్లు, గ్రామ, వార్డు సచివాలయ అధికారులు, అంగన్వాడి బృందం వాలంటీర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ కోరింది.
ఇవి కూడా చదవండి: Posani KrishnaMurali: నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు
Next Story