వైఎస్ వివేకానందారెడ్డిది హత్యే.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు

by Disha Web Desk 16 |
వైఎస్ వివేకానందారెడ్డిది హత్యే.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డిది హత్యేనని తెలంగాణ హైకోర్టులో సీబీఐ వెల్లడించింది. హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ పలు సంచలన విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వివేకా హత్యలో రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు జరిగాయని స్పష్టం చేసింది. హత్య ఎవరు చేశారో బయటపడాలని తెలిపింది. ఈ దశలో విచారణను తప్పుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి: Breaking: కోడి కత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదు: NIA



Next Story

Most Viewed