- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏవోబీలో మావోయిస్ట్ల డంప్ స్వాధీనం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్ల డంప్ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. బలిమెల అటవీ ప్రాంతంలోని తాయిమాలలో భారీ డంప్ను బీఎస్ఎఫ్ గుర్తించింది. పేలుడుకు వినియోగించే మూడు స్టీల్ ఐటీ టిఫిన్ బాంబులు, 2 తుపాకీలు, 11 గ్రనేడ్లు, 28 డిటోనేటర్లను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.
Next Story