బ్రేకింగ్ : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందినవారిగా గుర్తించారు. బాపట్ల సూర్యలంక బీచ్ నుంచి కొత్తగూడెం వెళ్తండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన లారీ.. క్లీనర్ స్పాట్ డెడ్



Next Story