- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఆరవ అదనపు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పీటీ వారెంట్ పై అనంతపురం జైలు నుండి పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు.

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఆరవ అదనపు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పీటీ వారెంట్ పై అనంతపురం జైలు నుండి పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు. పెదకాకాని సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదింరించిన కేసులో అనిల్ కు రిమాండ్ విధించారు. 2016 మే 9న తన స్థలానికి సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వాలని అనిల్ కుమార్ సర్వేయర్ను బెదిరించాడు. దీంతో సర్వేయర్ మల్లిఖార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అనిల్ కుమార్ గత 8 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ పై అనంతపురం జైలు నుండి గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. మే 3వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Next Story






