- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: పాపికొండల(Papikondalu Tour) పర్యటనలో షాకింగ్ ఘటన జరిగింది. 89 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు(Boat) ఒక్కసారిగా గోదావరి(Godavari)లో నిలిచిపోయింది. దేవీపట్నం సమీపం(Devipatnam Near)లో బోటులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ మేరకు అధికారులు, నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. పర్యాటకులను వెంటనే మరో బోటులో సురక్షితంగా తరలించారు. దీంతో పర్యాటకులు ఊపరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు నదిలో నిలచిపోయిన బోటులో మరమ్మతులు చేస్తున్నారు.
Next Story






