- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తు గడువు తేదీ పెంపు
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 దరఖాస్తు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ వరకు అప్లికేషన్ గడువు పొడగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 21వ తేదీనే గడువు ముగియగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ దరఖాస్తు గడుపు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 81 గ్రూప్-1 పోస్టులకు ఏపీపీఎస్సీ డిసెంబర్ 8వ తేదీన నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జనవరి 1 నుండి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 21తో గడువు ముగియగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు తేదీని మరో వారం పొడగించింది. ఇక, మార్చి 17వ తేదీన గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
Next Story