- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
CM జగన్పై దాడి ఘటనలో కీలక పరిణామం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం జగన్పై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ అధికారులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా ఓ యువకుడు దాడి చేసినట్లు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు. దాడి వెనుక ఉన్న కారణాలపై సతీష్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా సతీష్ను గుర్తించినట్లు తెలుస్తోంది.
Next Story