- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడు జిల్లాలో దారుణం.. నవ వధువుపై అత్యాచారయత్నం
by Vemula.Srinu Prasad |
పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది..

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి అయిన 20 రోజులకే నవ వధువుపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నం చేశారు. అత్యాచారయత్నాన్ని ఓ యువకుడు వీడియో తీశారు. అదే సమయంలో భర్త రావడంతో ముగ్గురు యువకులు గొడవపడ్డారు. ఈ ఘటనతో మనాస్థాపం చెందిన వివాహిత ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆమెకు GGHకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేశారు.
ట్విట్టర్లో బాధితురాలి ఆవేదన తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు..
Next Story






