- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం జగన్కు ప్రాణహాని.. ఇంటెలిజెన్స్ నివేదిక విడుదల
by Disha Web Desk 14 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వాడుతున్న హెలికాప్టర్ను మార్చడంతో పాటు మరో దానిని తీసుకోవాలని యోచిస్తోంది. విజయవాడ, విశాఖ పరిధిలో ఈ హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తున్నారు.
ఇంటెలిజెన్స్ డీజీ, ప్రొటోకాల్ విభాగాల సిఫార్సులతో అత్యాధునిక హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం జగన్కు ప్రాణహాని ఉందని, మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ డీజీపీ ఇవాళ ఓ నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్కు అత్యంత భద్రత కల్పించాలని పేర్కొన్నారు.
Next Story