- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో మరీ ఇంత దారుణమా.. వృద్ధురాలు అని కూడా చూడకుండా..?
విజయవాడలో సుంకర శివాజీ అనే వ్యక్తి తమ భూమి కబ్జా చేశారంటూ వృద్ధ దంపతులు రోడ్డెక్కారు..

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)భవానీపురంలో సుంకర శివాజీ అనే వ్యక్తి తమ భూమి కబ్జా చేశారంటూ తమ కొడుకుతో కలిసి వృద్ధురాలు రోడ్డెక్కారు. 15 ఏళ్ల క్రితం తమ స్థలాన్ని సుంకర శివాజీ(Sunkara Sivaji) అద్దెకు తీసుకున్నారని, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఇప్పుడు ఆ స్థలం తమదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ స్థలం నుంచి తమను మెడపట్టుకుని బయటకు గెంటేశారని ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






