- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎయిరిండియా నిర్వాకం.. విమాన టికెట్పై టైం తప్పు పడటంతో..
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. టికెట్ పై ఎయిర్ ఇండియా టైం తప్పుగా ముద్రించడంతో ప్రయాణికులు ఫ్లయిట్ మిస్ అయ్యారు. కువైట్ విమానం మధ్యాహ్నం 1:10 గంటలకు ఉండటంతో ఎయిర్ పోర్టుకు 11 మంది ప్రయాణికులు చేరుకున్నారు. అప్పటికే 67 మందితో విమానం కువైట్ వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఎయిరిండియా అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: పాలీష్ మాయ.. అధికార పార్టీ నేతల జేబులు నింపుతోన్న చౌక బియ్యం
Next Story