- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీకి చిక్కిన మచిలీపట్నం సీపీ త్రినాథ్
by Vemula.Srinu Prasad |
ఏసీబీ వలకు అవినీతి అధికారి చిక్కారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ వలకు అవినీతి అధికారి చిక్కారు. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయాన్ని అవినీతికి అడ్డగా మార్చేశారు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఆర్డీవో కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆర్డీవో క్యాంప్ క్లర్క్ త్రినాథ్ పట్టుబట్టారు. వ్యవసాయ భూమి మార్పిడి కోసం రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు రైడ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.
Next Story






