- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం.. గంటకు పైగా నిలిపివేత
విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది..

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఎక్స్ప్రెస్ రైలు(Visakhapatnam Express train)లో సాంకేతిక లోపం(Technical Error) తలెత్తింది. దీంతో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. భువనేశ్వర్(Bhubaneswar) నుంచి సికింద్రాబాద్(Secunderabad) వెళ్తుండగా ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajahmundry)లో రైల్వే స్వేషన్లో జరిగింది. రైలు ఏసీ కోచ్లో సమస్య తలెత్తినట్లు గుర్తించారు. గంటకు పైగా రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరమ్మతుల తర్వాత రైలు యథావిధిగా సికింద్రాబాద్ బయల్దేరి వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
Next Story






