- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం జలాశయం దగ్గర తప్పిన పెనుముప్పు
శ్రీశైలం జలాశయం వద్ద పెను ముప్పు తప్పింది...

X
దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగురాష్ట్రాల్లో(Telugu States) పలుచోట్ల వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అటు ఎగువ రాష్ట్రాల్లోనూ వానలు కురుస్తున్నాయి. ఈ మేరకు వరద నీటితో కృష్ణా, గోదావరి నదులు(Godavari Nadulu) ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ(Ap), తెలంగాణ(Telangana)లో ప్రాజెక్టులు కూడా ఫుల్ అయ్యాయి.
అయితే శ్రీశైలం జలాశయం(Srisalam Project) వద్ద ఇవాళ పెను ముప్పు తప్పించింది. ప్రాజెక్టు దగ్గర కొండచరియలు(Landslides) విరిగిపడ్డాయి. అంతేకాదు దిగువన రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం రోడ్డుపై పడిన కొండచరియలతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్లోగా ముందుకు కదులుతుండటంతో రోడ్డు దాటడానికి భారీగా సమయం పడుతోంది.
Next Story






