కారంచేడు దగ్గర లారీ బీభత్సం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-31 08:57:50  IST  )

బాపట్ల జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది....

కారంచేడు దగ్గర లారీ బీభత్సం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా(Bapatla District)లో లారీ బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ఆటో(Auto)ను అతివేగంగా ఢీకొట్టంది. ఈ ఘటనలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. కారంచేడు(Karamchedu) నుంచి చీరాల(Chirala) వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story