లిక్కర్ కేసులో కీలక పరిణామం.. 200 పేజీలతో అదనపు చార్జిషీట్ దాఖలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-11 11:37:16  IST  )

లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ...

లిక్కర్ కేసులో కీలక పరిణామం.. 200 పేజీలతో అదనపు చార్జిషీట్ దాఖలు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై ఇంతకాలం విచారణ చేపట్టిన సిట్(SIT) తాజాగా ఏసీబీ కోర్టు(Acb Court)లో అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 200 పేజీలతో అదనపు చార్జిషీట్‌ను కోర్టుకు సిట్ సమర్పించింది. దీంతో చార్జిషీట్‌లో దాఖలు చేసిన అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

కాగా ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా కీలక నేతలంతా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అదనపు చార్జిషీట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

Next Story