liquor Case: రాజ్‌కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్

by Vemula.Srinu Prasad |

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామ చోటు చేసుకుంది. నిందితులు రాజ్‌కసిరెడ్డితో పాటు వాసురెడ్డిని హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ వాళ్లిద్దరిని సుదీర్ఘంగా విచారించారు.

liquor Case: రాజ్‌కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(AP liquor case)లో కీలక పరిణామ చోటు చేసుకుంది. నిందితులు రాజ్‌కసిరెడ్డితో పాటు వాసురెడ్డిని హైదరాబాద్‌లో ఈడీ అధికారులు(ED officials) అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ వాళ్లిద్దరిని సుదీర్ఘంగా విచారించారు. మద్యం కేసుకు సంబంధించిన లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. చివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో ఇరువర్గాల విన్న ధర్మాసనం నిందితులిద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు.

Next Story