శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన డబుల్ మర్డర్

by Disha Web Desk 19 |
శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన డబుల్ మర్డర్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. సారవకోట మండలం కోదడ్డపనసలో మంగళవారం మహిళతో పాటు ఓ వ్యక్తిని గుర్తు తెలియన దుండగులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఘటన స్థలంలో సాక్షాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed