టీడీపీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. ఆ పని చేసినందుకేనా..?

by Disha Web Desk 3 |
టీడీపీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. ఆ పని చేసినందుకేనా..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కేసుల వరకు వెళ్ళింది. తాజాగా వైసీపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పై కేసు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 19వ తేదీన ఎంఎం శ్రీశైలం నియోజకవర్గం స్థాయి సమావేశంలో రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఆ సమావేశంలో ప్రస్తావించిన బుడ్డా రేజశేఖర్ రెడ్డి వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని రైటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఎన్నికల రైటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన ఆత్మకూరు పోలీసులు సెక్షన్ 504,506,153(3) కింద కేసు నమోదు చేశారు.

Read More..

Breaking: తాడిపత్రిలో రోడ్ టెర్రర్.. ఇద్దరు స్పాట్ డెడ్



Next Story

Most Viewed