వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి

by Disha Web Desk 16 |
వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో భరధ్వాజ్ అనే బాలుడిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు భరధ్వాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందారు.

Next Story

Most Viewed