- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులతో పంచుకుంటుంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేసినా అంతే ధీటుగా సమాధానమిస్తుంది. కొన్నిసార్లు అనసూయ కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారిన రోజులు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా మరోసారి అమ్మడు హాట్ ఫొటోస్ తో పాటు ఘాటు కామెంట్స్ తో రచ్చలేపుతుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. బుల్లి గౌన్ లో, రెండు జడలతో, హాట్ థైస్ అందాలను అభిమానులకు ఎరగా వేసింది.
ఇక ఈ ఫొటోస్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ బ్యాగ్ వేసుకోవడం మర్చిపోయారు అని ఒక నెటిజన్ సెటైర్ వేయగా.. మరో నెటిజన్ దేశం కరోనాతో అల్లాడిపోతుంటే మీరు ఇలాంటి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోలు ఎలా పెట్టగలుగుతున్నారు..? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందించిన అనసూయ ” ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రజలకు వినోదాన్ని పంచడానికి ప్రయత్నిస్తున్నా… పాజిటివ్ గా తీసుకోండి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక మరో నెటిజన్ అయితే ఐపీఎల్ 2021 కి ఎదురు లేదు… మా అనసూయ తొడలకు తిరుగు లేదు అంటూ చమత్కరించాడు.