- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ దాఖలు చేశారు. 30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్గా ఉన్నానని, సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కరోనాకు చేస్తున్నామన్నారు. మందు తయారీ, పంపిణీ చేయడంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనందయ్య పిటిషన్లో పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఆనందయ్య మందు పంపిణీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం.. సోమవారానికి విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Next Story