- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలో ఆర్టీసి బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెదింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో ఉండడమే ఈ ఘటనకు కారణం అని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు డ్రైవర్ పై కేసునమోదు చేశారు.
Next Story