- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టంలో అమూల్ సంస్థ ఒక్క పైసా పెట్టుబడి పెట్టడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ… అమూల్ కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శించారు. రూ.3 వేల కోట్లతో బల్క్ చిల్లింగ్ స్టేషన్లను అమూల్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అసలూ వడ్డీ కలిపి ఏడాదికి రూ.500 కోట్లను ప్రభుత్వం కట్టాలన్నారు. ప్రజాధనాన్ని వడ్డీల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందని లోకేశ్ ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆస్తులను అప్పజెప్పితే సహకార డెయిరీలు అమూల్ కంటే ఎక్కువే ఇవ్వగలవన్నారు. రాష్ర్టంలో డెయిరీలను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేశ్ విమర్శించారు.
Next Story