తెలంగాణలో కొత్తగా 2,242 కేసులు..19 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో విధించిన లాక్‌డౌన్ వలన కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 2,242 కరోనా కేసులు వెలుగుచూడగా, 19 మంది మృతి చెందారు. తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తం 3,125 మరణాలు సంభవించాయి. ఇదిలాఉండగా, గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,693 మంది డిశ్చార్జి అయ్యారు.

Update: 2021-05-23 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో విధించిన లాక్‌డౌన్ వలన కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 2,242 కరోనా కేసులు వెలుగుచూడగా, 19 మంది మృతి చెందారు.

తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తం 3,125 మరణాలు సంభవించాయి. ఇదిలాఉండగా, గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,693 మంది డిశ్చార్జి అయ్యారు.

Tags:    

Similar News