శ్మశానంలో దారుణం.. మృతదేహాలపై బంగారం దొంగిలింత

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి శ్మశాన వాటికలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలపై ఉన్న బంగారాన్ని శ్మశాన వాటికలో కాటి కాపర్లు దొంగిలించారు. మృతదేహాలు పూర్తిగా కలకముందే చితిని మధ్యలో ఆపేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేగాకుండా పూడ్చిన మృతదేహాలను కూడా తవ్వి వెలికి తీస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

Update: 2020-08-03 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి శ్మశాన వాటికలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలపై ఉన్న బంగారాన్ని శ్మశాన వాటికలో కాటి కాపర్లు దొంగిలించారు. మృతదేహాలు పూర్తిగా కలకముందే చితిని మధ్యలో ఆపేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేగాకుండా పూడ్చిన మృతదేహాలను కూడా తవ్వి వెలికి తీస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News