వామ్మో ఇదేం వింత.. మొక్కలు మేసిందని గొర్రెపిల్లకు జరిమానా..!

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, కైలాపూర్ గ్రామంలో హరితహారం మొక్కలను మేపినందుకు గొర్రెల కాపరి సంగ రాజయ్యకు రూ.500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ.. హరిత హారంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలని తెలిపారు. గ్రామంలోని మొక్కలను గొర్రెలు తినడంతో యజమానికి 500 రూపాయలు జరిమానా విధించి రశీదు అందజేశారు.

Update: 2021-10-29 07:39 GMT

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, కైలాపూర్ గ్రామంలో హరితహారం మొక్కలను మేపినందుకు గొర్రెల కాపరి సంగ రాజయ్యకు రూ.500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ.. హరిత హారంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలని తెలిపారు. గ్రామంలోని మొక్కలను గొర్రెలు తినడంతో యజమానికి 500 రూపాయలు జరిమానా విధించి రశీదు అందజేశారు.

Tags:    

Similar News