CM రేవంత్ రెడ్డిపై మరోసారి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మోత్కుపల్లి మండిపడ్డారు.

Update: 2024-05-04 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మోత్కుపల్లి మండిపడ్డారు. మాదిగలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ క్రమంగా మాదిగలకు దూరం అవుతోందన్నారు. రేవంత్ విధానాలను నిరసిస్తూ దీక్ష చేస్తున్నా అన్నారు. సీఎం రేవంత్ తెలంగాణాలో రెడ్డి రాజ్యం తెస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. 80 లక్షల మంది మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు. 


Similar News