మున్సిపల్ కార్యాలయంలో ఉద్రికత్త

దిశ, వెబ్‎డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వైస్ చైర్మన్ మధు రాజేందర్ తో కౌన్సిలర్లు శేఖర్, విజయ్ వాగ్వాదానికి దిగారు. వాల్మీకి జయంతి వేడుకలో ప్రోటోకాల్ పాటించలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Update: 2020-10-31 02:12 GMT

దిశ, వెబ్‎డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వైస్ చైర్మన్ మధు రాజేందర్ తో కౌన్సిలర్లు శేఖర్, విజయ్ వాగ్వాదానికి దిగారు. వాల్మీకి జయంతి వేడుకలో ప్రోటోకాల్ పాటించలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Tags:    

Similar News